Exclusive

Publication

Byline

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024.. ఓటింగ్ శాతంపై తెరపైకి ప్రశ్నలు!

భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ శాతం అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయ విశ్లేషకులు సైతం అప్పటి పోలింగ్ శాతాన్ని పరిశీలన చేస్తున్నారు. ఎన్నిక... Read More


అమీర్‌పేట మైత్రివనం సమీపంలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు

భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో... Read More


వీడియో : అమీర్‌పేట మైత్రివనం సమీపంలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు

భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. విద్యార్థులు మంటల్లో చిక్క... Read More


టీవీ సౌండ్ తగ్గించమనడమే తప్పైంది.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఇటీవలి కాలంలో ఎవరు.. ఎందుకు.. ఎలా చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ అలాంటి ఘరోమైన ఘటనే జరిగింది. కేవ... Read More


జూన్ నుంచి మహాలక్ష్మీ స్మార్ట్‌కార్డులు.. ఇక బస్సులో ఆధార్ చూపాల్సిన పని లేదు!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే స్మార్ట్‌కార్డుల పంపిణీ. ఈ కార్డులు ఎప్పటి నుంచి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్... Read More


ఈ తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారా? బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీలలో 4 ప్రత్యేక ప్యాకేజీలను ... Read More


TG Inter Hall Tickets 2026 : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. క్యూఆర్‌ కోడ్‌తో ఈజీగా ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లొచ్చు

భారతదేశం, ఫిబ్రవరి 19 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హ... Read More


ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ గిగాఫ్యాక్టరీ.. రూ.8,175 కోట్ల పెట్టుబడి!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- భారతదేశంలోని క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి పెద్ద ప్రోత్సాహకం దక్కనుంది. రూ.8,175 కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలోని రాంబిల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం-అయాన్ బ్య... Read More


TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ ఇదే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

భారతదేశం, ఫిబ్రవరి 19 -- తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 అప్లికేషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జామ్ ద్వారా 2026-2027 విద్యా సంవత్సరానికి అడ్మి... Read More


ఆపరేషన్ కగార్ 2 : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేతలు మృతి!

భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత, కార్యదర్శి దేవ్‌జీ సహా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నార... Read More